Advertisement

Jan Dhan Bank Accounts: ఈ ఖాతాల పైన కీలక నిర్ణయం… మంత్రి నిర్మల సీతారామన్

Jan Dhan Bank Accounts: మిత్రులందరికీ నమస్కారం, మరొక కథనానికి స్వాగతం సుస్వాగతం. చాల మంది బ్యాంకు ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఏ కారణం చేతనైనగాని మినిమం బాలన్స్ అనేది మెయింటెన్ చేయకపోతే బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తారు. ఇలా ఇప్పటికి 8,500 కోట్ల రూపాయలను వసూలు చేసాయి అంటే చెప్తే మీరు నమ్మలేరు. కానీ బ్యాంకులు అంత డబ్బును మన దగ్గర నుండి వసూలు చేసాయి.

Telegram Group Join

Advertisement

Jan Dhan Bank Accounts

జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్లో ఇకపైన మినిమం బాలన్స్ మైంటైన్ చేయాల్సిన అవసరం లేదని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీత రామన్ గారు తెలిపారు. ఇటీవల జరిగిన రాజ్యసభలో జీరో బ్యాంకు ఖాతాలు మరియు జన్ ధన్ బ్యాంకు ఖాతాల గురించి చర్చలు జరిగాయి. జన్ధన్ బ్యాంకు ఖాతాల గురించి చర్చలు జరిగాయి. ఈ చర్చలలో ఇకపై నుండి ప్రాథమిక బ్యాంకు ఖాతాలు మరియు జనదన్ బ్యాంక్ అకౌంట్లు నుండి మినిమం బాలన్స్ లేని కారణంగా ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని బ్యాంకులకు తెలిపారు.

Advertisement

Also read: New Volunteers: ఏపీలో కొత్తవాలంటీర్ల నియామకం… వివరాలు చూడండి

గత ఐదు సంవత్సరాలుగా మినిమం బాలన్స్ మెయిన్టెయిన్ చేయలేదు అన్న కారణముతో 8500 కోట్ల రూపాయలను వసూలు చేశారు. జన్ ధన్ మరియు ప్రాధమిక బ్యాంకు ఖాతాలకు మినహాయింపు ఉంటుందని లోక్సభలో తెలిపారు.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment