Advertisement

AP New Ration Update: మంత్రి నాదండ్ల మనోహర్… కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తాం.. విధి విధానాలు

AP New Ration Update: మిత్రులందరికీ నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ పౌరశాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కొత్త ప్రక్రియ తాయారు చేస్తున్నాం, పూర్తి అవగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాము అని తెలిపారు. అలాగే ఈ కొత్త రేషన్ కార్డులు కొత్తగా పెళ్లి అయిన వారికి ఇచేలా రూపొందిస్తున్నాం అని తెలిపారు.

Telegram Group Join

Advertisement

AP New Ration Update

గత వైస్సార్సీపీ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేసి, వారికి దాదాపు రూ. 1674 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని తెలిపారు. అలాగే పౌరశాల శాఖలో రూ. 40 వేల కోట్లు అప్పు చేసారని ఆరోపించారు.

Advertisement

అయితే కొత్త రేషన్ కార్డుల గురించి కూడా మంత్రి నాదండ్ల మనోహర్ గారు త్వరలోనే జారీ చేస్తాము అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన కూటమి (టీడీపీ, జనసేన మరియు బీజేపీ) ఏపీ ప్రజల కోసం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను త్వరలో అమలు చేస్తాం తెలిపారు. అంటే ఆగష్టు 15వ తేదీన హామీగా ఇచ్చిన సూపర్ 6 లో మూడు పథకాలు ప్రారంభమయ్యే అవకాశాలు చాల ఉన్నాయి. పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న కాంటీన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు పిల్లలకు సంవత్సరానికి రూ. 15వేలు చొప్పున తల్లికి వందనం. గత ప్రభుత్వంలో ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటె అంతమందికి ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున అందరి పిల్లలకు ఇస్తాం అని ప్రకటించారు.

అయితే కొత్త రేషన్ కార్డుల కొరకు కూడా చాల మంది ఎదురుస్తున్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ప్రారంభిస్తామని పౌరశాల శాఖ మంత్రి N మనోహర్ గారు తెలిపారు.

Also read:

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment